మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మందమర్రి టోల్ ప్లాజా లో పర్యావరణ దినోత్సవం.

మందమర్రి టోల్ ప్లాజా లో పర్యావరణ దినోత్సవం.

 పర్యావరణ దినోత్సవ సందర్భంగా టోల్ ప్లాజా  వద్దా మొక్క నాటుతున్న మేనేజర్ శ్రీకాంత్.

Scv News Kasipet:--

 కాసిపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం మందమర్రి మధ్యలోని  జాతీయ రహదా  టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి సూచనల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి అవగాహన సదస్సు మరియు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఏ ఐ, సీమోసా టీం లీడర్ డి.వి.వి రెడ్డి, ఆర్.ఈ నజీర్ అహ్మద్ ,  అలాగే  టోల్ ప్లాజా మేనేజర్ శ్రీకాంత్, ఆదాని కంపెనీ సునీల్  తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది.