తాటి గూడెం పంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం.

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభిస్తున్న బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి గ్రామ సర్పంచ్ ముత్యాల స్వప్న
Scv News Kasipet:--
కాసిపేట మండలం తాటి గూడ గ్రామ పంచాయతీలో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం జరిగింది. కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ముత్యాల స్వప్న- రాజయ్య, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్యామ్ , సెక్రటరీ మౌనిక , ఏఎంసి డైరెక్టర్ మంజుల రెడ్డి , ఎస్టీ సేల్ మండల అధ్యక్షులు వెంకటేష్, మాజీ సర్పంచ్ బందెల ప్రేమ కుమార్, కో ఆప్షన్ ఈర్ల లక్ష్మణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.