స్వాతంత్ర దినోత్సవ జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో సోమగూడెం జట్టు విజేత.
![]() |
| 75 వ స్వాతంత్ర దినోత్సవ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో విజేత గా నిలిచిన సోమగూడెం జట్టు. |
Scv News Kasipet.:--
75 వ స్వాతంత్ర అమృత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో వాలీబాల్ టోర్నమెంట్ లో కాసిపేట మండలం సోమగూడెం జట్టు విజేతగా నిలిచింది. పైనల్ పోటీలో కోటపల్లి జట్టుపై విజయం సాధించింది. విజేతలకు జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఏ ఎస్పి మహాజన్, బెల్లంపల్లి డిఎస్పి ఎడ్ల మహేష్ లు బహుమతులు అందజేశారు.

