వెంకటాపూర్ పంచాయితీలో
సిసి రోడ్డు పనులు ప్రారంభం.
Scv News Kasipet:-
కాసిపేట మండలం వెంకటాపూర్ పంచాయతీలో 5 లక్షల ఎంపీటీసీ నిధులతో సిమెంట్ రోడ్డు పనులను మంగళవారం ఎంపీపీ రోడ్డ లక్ష్మి, సర్పంచి ఆడే సౌందర్య భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు ఆత్రం అనంతరావు, తెరాస మండల నాయకులు రొడ్డ రమేష్, ఆడే శంకర్, దేవాపూర్ మాజీ ఎంపిటిసి మొగిలి, మండల రాయి సెంటర్ అధ్యక్షుడు మహాధు పటేల్, వార్డు సభ్యులు బక్కన్న తదితరులు పాల్గొన్నారు.
